థాయ్లాండ్లో ఓ 49 ఏళ్ల మహిళకు బీచ్లో వెళ్తుండగా 1.9 లక్షల పౌండ్లు (భారత కరెన్సీలో రూ.1.9 కోట్లు) విలువ గల తిమింగలం వాంతి చేసుకున్న పదార్థం కనిపించింది. ఫిబ్రవరి 23న సిరిపొర్న్ నియామ్రిన్...
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ LG సరికొత్త టీవీని ఆవిష్కరించింది. ఓఎల్ఈడీ 48 CX పేరిట భారత మార్కెట్లోకి విడుదల చేసిన ఈ టీవీ ధరను రూ.1,99,999గా నిర్ణయించింది. గేమింగ్ ప్రియులు అద్భుతమైన సినిమా...
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘ఆచార్య’ మూవీ శాటిలైట్ హక్కులకు భారీ డిమాండ్ నెలకొంది. తొలుత ఈ చిత్ర నిర్మాతలు శాటిలైట్ హక్కులను రూ.80 కోట్లకు విక్రయించాలని భావించారు. కానీ...
తెలంగాణలో కొత్త వ్యాధి వెలుగులోకి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలో మంగళవారం ఏకంగా 4వేల కోళ్లు మృతి చెందాయి. దీంతో స్థానికులు బర్డ్ ఫ్లూ అనుకుని ఆందోళన పడ్డారు. అయితే పశువుల వైద్యులు పరీక్షలు చేసి...
తెలంగాణ సీఎం కేసీఆర్ కార్యాలయంలో ప్రక్షాళన మొదలైంది. క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో సీఎం పీఆర్వో విజయ్ను తొలగిస్తూ సీఎంవో కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ట్రాన్స్ కో జనరల్ మేనేజర్ పదవి నుంచి కూడా...
హీరో గోపీచంద్ నటిస్తున్న 'సీటీమార్' చిత్రం నుంచి బుధవారం ఉదయం టైటిల్ సాంగ్ విడుదలైంది. హీరోయిన్ సమంత ట్విట్టర్ వేదికగా ఈ పాటను రిలీజ్ చేసింది. ఈ సినిమాలో హీరో గోపీచంద్ కబడ్డీ టీమ్...