తెలంగాణలోనూ శబరిమల అయ్యప్ప ఆలయాన్ని పోలిన ఆలయం ఉంది. ఇలాంటి గుడిని ఎక్కడంటే యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో నిర్మించారు. కేరళ రాజతాంత్రి కండారువర్ రాజీవ్ తాంత్రి సలహాతో శబరిమల నమూనాలో ఇక్కడ ఆలయ...
సీఎం కేసీఆర్ స్వల్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఊపిరితిత్తుల్లో మంట రావడంతో గురువారం మధ్యాహ్నం ఆయన టెస్టుల కోసం సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవీరావు కేసీఆర్ అనారోగ్యంపై...