Breaking News

Read Time:1 Minute, 47 Second

అమరావతిలో ఈనెల 16న పొట్టి శ్రీరాములు భారీ కాంస్య విగ్రహావిష్కరణ

తెలుగు జాతి ఉనికి కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా అమరావతిలో భారీ కాంస్య విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్...
Read Time:2 Minute, 18 Second

మోసగాడే మొనగాడయ్యాడా ?…జగన్ ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానాలున్నాయా ?

రాష్ట్రంలో అవినీతి ఉంది … ఎన్డీయే అభ్యర్థులను గెలిపించండి అని ఒక్క మాట అన్నందుకు సీఎం వైయస్ జగన్ ఏకంగా వంద బాణాలు సంధించారు.. బిజెపి …టీడీపీ వాళ్ళు సమాధానం ఇవ్వలేని విధంగా ఎదురుదాడి...
Read Time:4 Minute, 17 Second

టచ్ మీ నాట్ అన్న బీజేపీ నేత.. ఉమ్మడి మేనిఫెస్టోని తాకని వైనం

ఏపీలో టీడీపీ సారథ్యంలో ఏర్పడిన కూటమి మనసులు కలవని బలవంతపు కాపురమే. తప్పనిసరి తంతు తప్ప అందులో తమకేం పెద్ద పాత్ర లేదని బీజేపీ తేల్చేసింది. కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల చేసే సమయంలో...
Read Time:6 Minute, 34 Second

అరకు ఎంపీగా గెలిపిస్తే.. అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తా: కొత్తపల్లి గీత

కొత్తపల్లి గీత.. ఈ పేరు తెలుగు రాష్ట్రాలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాధికారిగా.. రాజకీయవేత్తగా అందరికీ సుపరిచితమే. తూర్పుగోదావరి జిల్లా తిమ్మాపురం ప్రాంతానికి చెందిన గీత ఎంఏ వరకు చదివి గ్రూప్-01...