సిడ్నీ టెస్టులో తొలిరోజు ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు ఆరంభంలోనే భారత బౌలర్ సిరాజ్ షాకిచ్చాడు. వార్నర్ను 5 పరుగులకే ఔట్ చేశాడు. కానీ తర్వాత వర్షం...
గురువారం నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టుకు టీమిండియా తన తుదిజట్టును ప్రకటించింది. రెండు టెస్టుల్లో వరుసగా విఫలమైన మయాంక్ అగర్వాల్ స్థానంలో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు చోటిచ్చింది. అటు ఉమేష్...