ఈ ఏడాది ఐపీఎల్ మరింత రంజుగా జరగనుంది. దీని కోసం ఆయా ఫ్రాంఛైజీలు తమకు అవసరం లేని ఆటగాళ్లను వదులుకున్నాయి. బుధవారంతో ఈ డెడ్లైన్ ముగియనుండటంతో ఆయా జట్లు తాము ఉంచుకునే, వదులుకునే ఆటగాళ్ల...
సీనియర్ ఆటగాళ్లు లేకున్నా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టింది. బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్ విధించిన 328 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి టీమిండియా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ రోహిత్ శర్మ (7) దారుణంగా...
బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ 33 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్ ముందు 328 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. స్మిత్ (55) హాఫ్ సెంచరీతో రాణించగా...
బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో టీమిండియా 336 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్కు 33 పరుగుల ఆధిక్యం లభించింది. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో శార్దూల్ ఠాకూర్ (67), వాషింగ్టన్...
ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడతున్న టెస్ట్ సిరీస్లో మొత్తం నాలుగు టెస్టులు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో టెస్టు జరుగుతోంది. అయితే ఈ నాలుగు టెస్టుల్లో మొత్తం 20 మంది ఆటగాళ్లను టీమిండియా బరిలోకి దించడం గమనార్హం....
ఆస్ట్రేలియాతో వారి గడ్డపై జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమిండియా ఎత్తుపల్లాలను చవిచూసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీ వహించిన అడిలైడ్ టెస్టులోని రెండో ఇన్నింగ్సులో పట్టుమని 30 ఓవర్లు కూడా ఆడని భారత్.. ఆసీస్ బౌలర్ల...
సిడ్నీ టెస్టులో ఆఖరి రోజు టీమిండియా గొప్పగా పోరాడింది. 98/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన కాసేపటికే భారత్ రహానె వికెట్ను కోల్పోయింది. దీంతో మ్యాచ్ చేజారుతుందని అంతా భావించారు. కానీ పుజారా...
భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కశర్మ సోమవారం నాడు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. తమపై...
దుబాయ్లో జరిగిన ఐపీఎల్లో కేదార్ జాదవ్ పేలవ ప్రదర్శన చేయడంతో త్వరలో జరగనున్న వేలంలో అతడిని వదులుకునేందుకు చెన్నై సూపర్కింగ్స్ జట్టు సిద్ధమైంది. కేదార్ జాదవ్తో పాటు రైనా, హర్భజన్, పీయూష్ చావ్లా, తాహిర్లను...
సిడ్నీ టెస్టు ప్రారంభానికి ముందు హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం వస్తున్న సమయంలో కంటతడి పెట్టుకున్నాడు. దీనిపై తొలిరోజు ఆట అనంతరం సిరాజ్ స్పందించాడు. తాను దేశం తరఫున...