అహ్మదాబాద్లోని నూతన అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై భారత్ విజయభేరి మోగించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్లో టీమిండియా 2-1...
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్లోని మొతేరాలో బుధవారం నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య పింక్ బాల్ (డే/నైట్) టెస్టు జరగనుంది. అయితే ఈ స్టేడియం ప్రత్యేకతలు క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. పిల్లర్లు లేకుండా...
ఐపీఎల్ మినీ వేలంలో RCB వదులుకున్న ఆటగాడు క్రిస్ మోరిస్కు భారీ డిమాండ్ ఏర్పడింది. RR, MI, పంజాబ్ కింగ్స్(PK) లాంటి జట్లు మోరిస్ కోసం పోటీ పడ్డాయి. దీంతో RR జట్టు అతడిని...
చెన్నై వేదికగా గురువారం నాడు ఐపీఎల్ వేలం జరగనుంది. దీంతో అన్ని ఫ్రాంచైజీలు నాణ్యమైన ఆటగాళ్లను వెతికే పనిలో ఉన్నాయి. కానీ RCB మాత్రం పంజాబ్ వదులుకున్న స్టార్ ఆటగాడు మ్యాక్స్వెల్ వైపే ఉందని...
చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న టెస్టులో ఇంగ్లండ్దే ఆధిపత్యం కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్లో భారత్ 377 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఫాలో ఆన్లో పడింది. కానీ ఇంగ్లండ్ భారత్కు ఫాలో ఆన్ ఇవ్వడానికి ఇష్టపడకుండా...
టీమిండియాలో రోహిత్ శర్మ స్థానంపై మళ్లీ విమర్శల వర్షం మొదలైంది. ప్రస్తుతం ఆడుతున్న టెస్టుల్లో అతడు నిర్లక్ష్యంగా వికెట్ పారేసుకుంటుండటంతో అభిమానులు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. హాట్ స్టార్ లాంటి లైవ్ స్ట్రీమింగ్ వేదికల...
చెపాక్ టెస్టులో ఇంగ్లీష్ టీమ్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు రూట్ సెంచరీతో పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లండ్ రెండోరోజు రూట్ డబుల్ సెంచరీ చేయడంతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట...
ఇంగ్లండ్ సారథి జో రూట్ టెస్టు క్రికెట్లో తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. చెన్నైలో చెపాక్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ (128 బ్యాటింగ్) రెచ్చిపోయాడు. వందో టెస్టు ఆడుతున్న అతడు...
టీమిండియా ఫాస్ట్ బౌలర్ జైదేవ్ ఉనద్కట్ ఓ ఇంటివాడయ్యాడు. రిన్నీ కంటారియా అనే న్యాయవాది యువతిని అతడు మంగళవారం పెళ్లాడాడు. గుజరాత్లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని ఉనద్కట్ సోషల్ మీడియా...
అంతర్జాతీయ క్రికెట్ నుంచి ధోనీ రిటైర్ అయినా రికార్డులు అతడి వెంటే పరిగెడుతున్నాయి. అతడు ఐపీఎల్ ఆడుతుండటంతో అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్లో అతడు మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్గా...