మహిళలపై టీడీపీ వరుసదాడులు ఇవాళ మాచర్ల నియోజకవర్గం వెల్దుర్ది మండలంలో ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య రమ్య దాడి నిన్న హోంమంత్రి తానేటి వనతిపై గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలంలో దాడి నిన్ననే...
చంద్రబాబు ఓటమి కళ్లముందు కనిపిస్తోంది. దీంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్కి చేరింది. అదికూడా ఆదశను దాటిపోయి ఒక ఉన్మాదిలా ఆయన తయారయ్యాడు. చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు అవన్నీకూడా దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి....
రాష్ట్రంలో అవినీతి ఉంది … ఎన్డీయే అభ్యర్థులను గెలిపించండి అని ఒక్క మాట అన్నందుకు సీఎం వైయస్ జగన్ ఏకంగా వంద బాణాలు సంధించారు.. బిజెపి …టీడీపీ వాళ్ళు సమాధానం ఇవ్వలేని విధంగా ఎదురుదాడి...
మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్…ప్రభుత్వం మీద మనసులో ఏదో పెట్టుకుని ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఏదేదో పోస్ట్ చేసేసి మళ్ళీ చెరిపేసి..మళ్ళీ రాసేసి….. ఏదేదో చేద్దాం అనుకుని బొక్కబోర్లా పడ్డారు… తన...
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం…దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది …ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే జస్ట్..కొద్దిరోజుల క్రితం...
ఇది ప్రజలు గమనించాలి.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిది.. ఇది హామలు ఐతే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు.. రైతులకు మేలు జరుగుతుంది అంటూ గతంలో రామోజీ ఈనాడులో ప్రోగ్రామ్ వచ్చింది.. ఇప్పుడు...
ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా అధికశాతం ఓట్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యం వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ వైపు పొలవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో చంద్రబాబు...
చంద్రబాబు తీరే అంత…ఎప్పుడూ తనకు రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తూ పని చేస్తారు తప్ప ప్రజాసంక్షేమం .ప్రయోజనాలు ఆయనకు ఏమాత్రం పట్టవు ఆయన ఏపని చేసినా అంతిమ లక్ష్యం రాజకీయ ప్రయోజనమే. సీఎం వైయస్ జగన్...
ప్రజలను నమ్మించడం… ఆ తరువాత మాట తప్పి మోసం చేయడం..ఇదే చంద్రబాబు ట్రాక్ రికార్డ్ … పాతికేళ్ల క్రితమే చంద్రబాబు కోటి ఉద్యోగాలు ఇస్తాం అని 1999 లో హామీ ఇచ్చారు.. పోనీ చేసారా...