ఒక బిర్యానీ కొంటే మరొక బిర్యాని ఉచితం అనగానే జనాలు ఎగబడి కొనుగోలు చేయడం ప్రారంభించారు. కరోనాతో ప్రజలంతా అల్లాడుతుంటే బిర్యానీ కోసం గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో నూతనంగా...
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే...
ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి రేషన్ పంపిణీ అంటూ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ రేషన్ సరుకులను ఇంటింటికి పంపిణీ చేసేందుకు వాహనాలను కూడా తీసుకు...
ఏపీలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ అశోక్ గజపతిరాజు మహిళపై చేయి చేసుకున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నాయకులు సైతం ఈ విషయాన్ని...
శ్రీకాకుళం జిల్లా భీరిపురం అనే చిన్న గ్రామం గత 57 ఏళ్లుగా గొప్ప ఐక్యతను ప్రదర్శిస్తోంది. ఇక్కడి ప్రజలంతా ఒక్కతాటిపైకి వచ్చి పంచాయతీ ఎన్నికలను ఏకగ్రీవంగా మారుస్తున్నారు. దీంతో అక్కడ పంచాయతీ ఎన్నికలు 57...
ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. కరోనా టీకా తీసుకున్న రెండు రోజులకు ఓ గ్రామ వాలంటీర్ మృతి చెందింది. దీంతో కరోనా టీకా తీసుకోవడానికి భయపడుతున్న ప్రజలకు మరింత బలం చేకూరింది. అయితే...
విశాఖ నార్త్ ఎమ్మెల్యే, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తన శాసనసభ సభ్యత్వానికి రాజీమానా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను స్పీకర్ తమ్మినేని సీతారాంకు పంపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం 100...
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల మేరకు విశాఖ జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజును రాంబిల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్పై...
ఏపీలో పంచాయతీ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. పరపతి, హోదా కోసం నేతలు ఎంతైనా ఖర్చుపెడుతున్నారు. ప్రెసిడెంట్ పదవికి లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా పలు పార్టీల నేతలు వెనుకాడడం లేదు. సీఎం జగన్ సొంత...
విశాఖలోని స్టీల్ ప్లాంట్ను 100 శాతం ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి తుహిన్ కాంత పాండే బుధవారం ట్వీట్ చేశారు. జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఇందుకు ఆమోదముద్ర...