ఏపీలో ప్రతినెల ఒకటో తేదీ వచ్చే పెన్షన్ల కోసం అవ్వాతాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాలంటీర్లు ఉన్నప్పుడు గతంలో ఇంటికే పెన్షన్ వచ్చేదని.. కానీ ఇప్పుడు టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయడంతో అవ్వాతాతలు...
ఏపీలో ఎన్నికల కోడ్ కారణంగా పెన్షన్ పంపిణీలో ఇబ్బందులు తలెత్తాయి. నిమ్మగడ్డ రమేష్, మరి కొందరు టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదుల ఫలితంగా రాష్ట్రంలోని అవ్వాతాతలను పింఛన్ కష్టాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రతినెలా ఫస్ట్...
ఏపీలో జగన్, తమిళనాడులో స్టాలిన్ అత్యధిక మెజారిటీలతో ప్రభుత్వాలను ఏర్పరిచారు. ఇంకా చెప్పాలంటే స్టాలిన్ కంటే జగన్ను ప్రజలు అత్యధికంగా విశ్వసించారు. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్టాలిన్ కంటే జగన్ వెనుకబడే ఉన్నారని...
తెలుగు మీడియాలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. టీవీ 9 నెట్వర్క్ సంస్థలో అత్యధిక వాటాలు ఏపీ సీఎం జగన్ చేతికి అందినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రస్తుతం...
తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన నాటి నుంచే ఏపీకి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. బంగారు బాతు లాంటి హైదరాబాద్ను వదులుకునే పరిస్థితి రావడంతోనే ఏపీకి ఈ పరిస్థితి ఎదురైందని అందరికీ తెలిసిన విషయమే. అయితే...
తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కలిసి ఢిల్లీ పీఠంపై గురిపెట్టినట్లు హస్తిన వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ రాజకీయ సలహాదారుడిగా రాబోతున్నట్లు వచ్చిన సమాచారం ఈ...
ఏపీ సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంటింటికి రేషన్ పంపిణీ అంటూ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ రేషన్ సరుకులను ఇంటింటికి పంపిణీ చేసేందుకు వాహనాలను కూడా తీసుకు...