Breaking News

Read Time:1 Minute, 28 Second

విశ్వ విజేతలకు జింబాబ్వే షాక్

ఇటీవల వెస్టిండీస్ గడ్డపై టీ20 ప్రపంచకప్ గెలిచి విశ్వ విజేతలుగా నిలిచిన టీమిండియాకు జింబాబ్వే గడ్డపై షాక్ తగిలింది. హరారే స్పోర్ట్స్‌ క్లబ్‌ వేదికగా జరిగిన తొలి టీ 20లో యువ భారత్‌కు పసికూన...
Read Time:2 Minute, 15 Second

టెస్ట్ క్రికెట్‌లో అసలు మజా అంటే ఇదే..!!

ఎవరన్నారు టెస్ట్ క్రికెట్ చచ్చిపోయిందని.. ఎవరన్నారు టెస్ట్ క్రికెట్‌లో మజా ఉండటం లేదని.. అసలు టీ20 క్రికెట్ వచ్చాక టెస్ట్ క్రికెట్ ఆదరణ కోల్పోయిందనే మాట అవాస్తవం అని తాజాగా ఓ మ్యాచ్ నిరూపించింది....
Read Time:2 Minute, 42 Second

ఐపీఎల్ వేలం: ఏ ఆటగాడిని ఏ జట్టు కొన్నది?

ఐపీఎల్ మినీ వేలంలో RCB వదులుకున్న ఆటగాడు క్రిస్ మోరిస్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. RR, MI, పంజాబ్ కింగ్స్(PK) లాంటి జట్లు మోరిస్ కోసం పోటీ పడ్డాయి. దీంతో RR జట్టు అతడిని...
Read Time:1 Minute, 0 Second

రెండో రోజు కూడా ఇంగ్లండ్‌దే

చెపాక్ టెస్టులో ఇంగ్లీష్ టీమ్ ఆధిపత్యం కొనసాగుతోంది. తొలిరోజు రూట్ సెంచరీతో పటిష్ట స్థితిలో నిలిచిన ఇంగ్లండ్ రెండోరోజు రూట్ డబుల్ సెంచరీ చేయడంతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట...
Read Time:1 Minute, 21 Second

మరో సెంచరీ చేస్తే కోహ్లీ ప్రపంచ రికార్డు

గత ఏడాదిని ఒక్క సెంచ‌రీ కూడా లేకుండానే భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ముగించేశాడు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిని అత‌డు సెంచ‌రీతో ప్రారంభించాల‌ని ప్ర‌తి భారతీయ అభిమాని కోరుకుంటున్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జ‌ర‌గబోయే...
Read Time:2 Minute, 16 Second

ఈసారి ఐపీఎల్‌లో ఏ జట్టు ఎవరిని వదులుకుంది?

ఈ ఏడాది ఐపీఎల్‌ మరింత రంజుగా జరగనుంది. దీని కోసం ఆయా ఫ్రాంఛైజీలు తమకు అవసరం లేని ఆటగాళ్లను వదులుకున్నాయి. బుధవారంతో ఈ డెడ్‌లైన్ ముగియనుండటంతో ఆయా జట్లు తాము ఉంచుకునే, వదులుకునే ఆటగాళ్ల...
Read Time:2 Minute, 1 Second

ఆసీస్ గడ్డపై వరుసగా రెండో సిరీస్ విజయం

సీనియర్ ఆటగాళ్లు లేకున్నా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టింది. బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్ విధించిన 328 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి టీమిండియా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ రోహిత్ శర్మ (7) దారుణంగా...
Read Time:1 Minute, 6 Second

డైపర్ బుడ్డోడి బ్యాటింగ్ స్టైల్‌కు కేటీఆర్ ఫిదా

సరిగ్గా ఏడాదిన్నర కిందట కోల్‌కతాకు చెందిన షేక్ షాహిద్ డైపర్ వేసుకునే వయసులోనే బ్యాట్ పట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఇంగ్లండ్ క్రికెటర్ మైకెల్ వాన్ ఈ...
Read Time:3 Minute, 1 Second

నాలుగు టెస్టులు ఆడింది ఇద్దరు భారత ఆటగాళ్లే

ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడతున్న టెస్ట్ సిరీస్‌లో మొత్తం నాలుగు టెస్టులు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో టెస్టు జరుగుతోంది. అయితే ఈ నాలుగు టెస్టుల్లో మొత్తం 20 మంది ఆటగాళ్లను టీమిండియా బరిలోకి దించడం గమనార్హం....
Read Time:1 Minute, 24 Second

సిడ్నీ టెస్టులో భావోద్వేగానికి గురైన సిరాజ్

సిడ్నీ టెస్టు ప్రారంభానికి ముందు హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం వస్తున్న సమయంలో కంటతడి పెట్టుకున్నాడు. దీనిపై తొలిరోజు ఆట అనంతరం సిరాజ్ స్పందించాడు. తాను దేశం తరఫున...