రాజకీయ నేతలు అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా వ్యవహరించడం సాధారణ విషయమే. అయితే తాము ఏ పరిస్థితుల్లో ఉన్నామో రాజకీయ నేతలు బేరీజు వేసుకోవడం తప్పనిసరి. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆహా అన్ స్టాపబుల్ నాలుగో సీజన్లో నందమూరి నటసింహం, లెజెండ్ బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇప్పటికే వదిలిన ప్రోమోలు అదిరిపోయాయి. ఇక ఈ సుదీర్ఘంగా జరిగిన ఈ...
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పలు సంఘటనలు రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా తన ప్రత్యర్థి అయిన వైఎస్...
చంద్రబాబు ఓటమి కళ్లముందు కనిపిస్తోంది. దీంతో ఆయన ఫ్రస్ట్రేషన్ పీక్కి చేరింది. అదికూడా ఆదశను దాటిపోయి ఒక ఉన్మాదిలా ఆయన తయారయ్యాడు. చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న పనులు అవన్నీకూడా దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి....
రాష్ట్రంలో అవినీతి ఉంది … ఎన్డీయే అభ్యర్థులను గెలిపించండి అని ఒక్క మాట అన్నందుకు సీఎం వైయస్ జగన్ ఏకంగా వంద బాణాలు సంధించారు.. బిజెపి …టీడీపీ వాళ్ళు సమాధానం ఇవ్వలేని విధంగా ఎదురుదాడి...
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం…దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది …ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే జస్ట్..కొద్దిరోజుల క్రితం...
ఇది ప్రజలు గమనించాలి.. ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ మంచిది.. ఇది హామలు ఐతే రాష్ట్రంలో ప్రజలకు భూ సమస్యలు ఉండవు.. రైతులకు మేలు జరుగుతుంది అంటూ గతంలో రామోజీ ఈనాడులో ప్రోగ్రామ్ వచ్చింది.. ఇప్పుడు...
చంద్రబాబు తీరే అంత…ఎప్పుడూ తనకు రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తూ పని చేస్తారు తప్ప ప్రజాసంక్షేమం .ప్రయోజనాలు ఆయనకు ఏమాత్రం పట్టవు ఆయన ఏపని చేసినా అంతిమ లక్ష్యం రాజకీయ ప్రయోజనమే. సీఎం వైయస్ జగన్...
ప్రజలను నమ్మించడం… ఆ తరువాత మాట తప్పి మోసం చేయడం..ఇదే చంద్రబాబు ట్రాక్ రికార్డ్ … పాతికేళ్ల క్రితమే చంద్రబాబు కోటి ఉద్యోగాలు ఇస్తాం అని 1999 లో హామీ ఇచ్చారు.. పోనీ చేసారా...