కష్టపడే తత్వం ఉన్న పొగిరి కృష్ణ అనే వ్యక్తి పోలీసు కానిస్టేబుల్ నుంచి సీఐ వరకు ఎదిగాడు. అయితే చేతిలోకి అధికారం వచ్చాక గర్వం పెరిగింది. ఏదైనా చేసి డబ్బు సంపాదించాలని భావించాడు. దొరికినకాడ...
ఏపీ అసెంబ్లీ శుక్రవారం రణరంగంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ముఖ్యంగా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా చంద్రబాబుపై మాటల యుద్ధం చేశారు. అసెంబ్లీలో చర్చ...
ఏపీలో జగన్, తమిళనాడులో స్టాలిన్ అత్యధిక మెజారిటీలతో ప్రభుత్వాలను ఏర్పరిచారు. ఇంకా చెప్పాలంటే స్టాలిన్ కంటే జగన్ను ప్రజలు అత్యధికంగా విశ్వసించారు. అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్టాలిన్ కంటే జగన్ వెనుకబడే ఉన్నారని...
వెనకటికి ఒక సామెత ఉంది. గురుగింజ తన నలుపును తాను చూసుకోలేదని. ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతల తీరు కూడా అలాగే ఉంది. గురువారం కోడెల వర్థంతి సభలో టీడీపీ నేత, మాజీ మంత్రి...
ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే తెలంగాణలో ఇప్పటికే వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం వినాయకుడి చవితి...
తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన నాటి నుంచే ఏపీకి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. బంగారు బాతు లాంటి హైదరాబాద్ను వదులుకునే పరిస్థితి రావడంతోనే ఏపీకి ఈ పరిస్థితి ఎదురైందని అందరికీ తెలిసిన విషయమే. అయితే...
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూను మరింత కఠినంగా అధికారులు అమలు చేయనున్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. అటు అంతర్రాష్ట్ర రాకపోకలపై...
ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు అభిప్రాయం తీసుకుని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. త్వరలో పరీక్షల తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది....
ఒక బిర్యానీ కొంటే మరొక బిర్యాని ఉచితం అనగానే జనాలు ఎగబడి కొనుగోలు చేయడం ప్రారంభించారు. కరోనాతో ప్రజలంతా అల్లాడుతుంటే బిర్యానీ కోసం గుంపులు గుంపులుగా ఎగబడుతున్నారు. కడప జిల్లా బద్వేల్ పట్టణంలో నూతనంగా...