రాజకీయ నేతలు అధికారంలో ఉంటే ఒకలా.. లేకపోతే మరోలా వ్యవహరించడం సాధారణ విషయమే. అయితే తాము ఏ పరిస్థితుల్లో ఉన్నామో రాజకీయ నేతలు బేరీజు వేసుకోవడం తప్పనిసరి. ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే...
ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న పలు సంఘటనలు రాజకీయ విశ్లేషకులతో పాటు ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా తన ప్రత్యర్థి అయిన వైఎస్...
సర్వేలన్నీ వైఎస్ఆర్సీపీ వైపే మళ్లీ జగన్ ప్రభంజనం ఖాయం రోజు రోజుకూ తగ్గుతున్న టీడీపీ కూటమి గ్రాఫ్ అమలు సాధ్యంకాని విధంగా కూటమి మేనిఫెస్టో రాష్ట్రంలో 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ కాబోతున్నాయి. సీఎం...
ఏపీలో మరికొన్నిరోజుల్లో ఎన్నికల సంగ్రామం జరగబోతోంది. అయితే పలు పథకాలకు ఇచ్చే డబ్బుల పంపిణీ నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయనీయకుండా ఈసీపై కూటమి నేతలు ఒత్తిళ్లు తెస్తున్నారు. డీబీటీ...
ఏపీలో కొన్నిరోజుల్లో ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా జరగబోతున్నాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సింగిల్గా, సింహం తరహాలో బరిలోకి దిగుతుండగా.. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అటు బీజేపీ, ఇటు జనసేన పార్టీలతో జతకట్టి ప్రజల్లోకి వెళుతోంది....
సచిన్ టెండూల్కర్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది…ప్రతి బాల్ బౌండరీ దాటుతుంది.. స్టేడియం మొత్తం హోరెత్తుతోంది.. తుఫాన్ వచ్చినపుడు సముద్రానికి పోటు వస్తే ఎలా ఉంటుంది ? కెరటాలు తీరం వైపు పోటెత్తుతాయి....
కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి కూటమి తరుపున పోటీ చేస్తున్న తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ బెట్టింగ్లను నిర్వహించి ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడని అతన్ని ఓడించి కాకినాడ ప్రజలు...
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో తెలుగుదేశం…దాని అనుబంధ ఎల్లో మీడియా పాపం పిల్లిమొగ్గలు వేస్తోంది …ఎలాగైనా ప్రజలను మెప్పించాలని వాళ్ళు తాపత్రయపడుతున్నారు కాకుంటే ఇప్పుడు ఆ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వాళ్లే జస్ట్..కొద్దిరోజుల క్రితం...
ఆంధ్రప్రదేశ్ సాధారణ ఎన్నికలకు సంబంధించి పోస్టర్ బ్యాలెట్ ప్రక్రియ శనివారం ప్రారంభం కాగా అధికశాతం ఓట్లు జగన్ మోహన్ రెడ్డి సారథ్యం వహిస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ వైపు పొలవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి గతంలో చంద్రబాబు...
చంద్రబాబు తీరే అంత…ఎప్పుడూ తనకు రాజకీయ ప్రయోజనాన్ని ఆశిస్తూ పని చేస్తారు తప్ప ప్రజాసంక్షేమం .ప్రయోజనాలు ఆయనకు ఏమాత్రం పట్టవు ఆయన ఏపని చేసినా అంతిమ లక్ష్యం రాజకీయ ప్రయోజనమే. సీఎం వైయస్ జగన్...