కర్నూలు జిల్లా నంద్యాలకు 14 కి.మీ. దూరంలో ఉండే మహానంది క్షేత్రానికి పురాతన చరిత్ర ఉంది. 7వ శతాబ్దంలో ఇక్కడ మహానందీశ్వరుడి ఆలయం నిర్మించారు. ఈ క్షేత్రంలో శివలింగం కొంచెం చొట్టబడినట్లు ఉంటుంది. దీనికి...
భారత్లో క్రమంగా లీటర్ పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. రాజస్థాన్లో స్పీడ్ పెట్రోల్ ఇప్పటికే సెంచరీ దాటేసింది. తెలుగు రాష్ట్రాలలో లీటర్ పెట్రోల్ దాదాపు రూ.90 పలుకుతోంది. గతంలో పెట్రోల్ ధరలు పెరిగితే ప్రతిపక్షాలు...
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న KGF-2 రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ప్రకటించింది. జూలై 16న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించింది. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో...
ANCHOR PRADEEP 30 ROJULLO PREMINCHADAM ELA MOVIE REVIEW రేటింగ్: 2.25/5 ప్రదీప్ బుల్లితెరపై యాంకర్గా చేస్తూ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించాడు. అయితే అతడికి హీరో అవ్వాలనే కోరిక ఉండటంతో...
కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో ఉన్న యాగంటి దక్షిణాదిలో ఉన్న పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. అగస్త్య మహర్షి, వీరబ్రహ్మేంద్రస్వామి వంటివారి పేర్లతో ఇక్కడి చారిత్రక, పౌరాణిక గాథలు ముడిపడి ఉన్నాయి. ఇక్కడి ఉమా...
ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది కార్ల అమ్మకాలలో జపాన్ కంపెనీ టయోటా అగ్రస్థానంలో నిలిచింది. కరోనా కారణంగా వాహన విక్రయాలు తగ్గినా జర్మనీ కంపెనీ వోక్స్వ్యాగన్కు టయోటా గట్టి పోటీ ఇచ్చి అత్యధికంగా కార్లను...
తెలంగాణలో మే 1 నుంచి 19 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను, మే 2 నుంచి 20 వరకు సెకండియర్ పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12...
నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్లో నలుగురు వ్యక్తులు 30 నిమిషాల్లో 30 కేజీల కమలా పండ్లను తిన్నారు. ఎందుకు ఈ పనిచేశారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. అసలు కథలోకి వెళ్తే వాంగ్ అనే...
యాంకర్ అనసూయ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘థాంక్యూ బ్రదర్’ మూవీ ట్రైలర్ను హీరో విక్టరీ వెంకటేష్ గురువారం విడుదల చేశారు. ఉత్కంఠగా సాగిన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విభిన్న కాన్సెప్ట్తో...