ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. కరోనా టీకా తీసుకున్న రెండు రోజులకు ఓ గ్రామ వాలంటీర్ మృతి చెందింది. దీంతో కరోనా టీకా తీసుకోవడానికి భయపడుతున్న ప్రజలకు మరింత బలం చేకూరింది. అయితే...
ఏపీలో పంచాయతీ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణల మేరకు విశాఖ జిల్లా యలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబురాజును రాంబిల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం స్టేషన్ బెయిల్పై...
ZOMBIE REDDY MOVIE REVIEW రేటింగ్: 2.5/5 తెలుగులో ఇప్పటివరకు పూర్తిస్థాయి జాంబీ సినిమా రాలేదు. దీంతో టెక్నికల్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘జాంబీరెడ్డి’పై టాలీవుడ్లో మంచి అంచనాలు...
ఏపీలో పంచాయతీ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. పరపతి, హోదా కోసం నేతలు ఎంతైనా ఖర్చుపెడుతున్నారు. ప్రెసిడెంట్ పదవికి లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా పలు పార్టీల నేతలు వెనుకాడడం లేదు. సీఎం జగన్ సొంత...
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు 44 లక్షల మంది కరోనా టీకా తీసుకున్నారు. ఇందులో 8,563 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 37 లక్షల మందిని...
భారత్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి దరఖాస్తు చేస్తున్న తొలి సంస్థగా నిలిచిన ఫైజర్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. తన దరఖాస్తును ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంటున్నట్లు ఫైజర్ ప్రకటించింది. వ్యాక్సిన్ రెగ్యులేటర్ మరింత సమాచారం...
మీ ఆధార్ కార్డులో మార్పులు చేయాలనుకుంటున్నారా? ఇక ఇంటి నుంచే ఆ పని చేసుకోవచ్చు. కరోనా వైరస్ నేపథ్యంలో UADAI కొన్ని కొత్త అవకాశాలు కల్పిస్తోంది. 1947 ఆధార్ హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేస్తే.....
గత ఏడాది కరోనా వైరస్ మహమ్మారి వల్ల సినిమాల విడుదలలు ఆగిపోవడంతో ఈ ఏడాది టాలీవుడ్ డైరీ ఫుల్గా కనిపిస్తోంది. ఈ మేరకు సమ్మర్ సీజన్ కళకళలాడబోతుంది. స్టార్ హీరోల సినిమాలన్నీ దాదాపుగా సమ్మర్కు...
మనదేశంలో ఐపీఎల్ క్లబ్ల మాదిరిగానే ఇతర దేశాల్లో ఫుట్బాల్ క్లబ్లకు భారీ గిరాకీ ఉంది. అందుకే ఇతర దేశాల ఆటగాళ్లను తీసుకొచ్చి మరీ భారీ పారితోషికం చెల్లిస్తుంటాయి. వీరిలో అర్జెంటీనా ఆటగాడు మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా...
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ మూవీ 'వకీల్ సాబ్' విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. 'పింక్' రీమేక్గా తెరకెక్కుతున్న ఈ మూవీ ఏప్రిల్ 9న ప్రజాకోర్టులోకి రానుంది. రాజకీయ రంగ...