వరుసగా నాలుగో రోజు పసిడి ధరలు పెరిగాయి. గురువారం ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.575 పెరిగింది. దీంతో ఢిల్లీలో ధర రూ.49,125కి చేరింది. అటు వెండి కూడా పసిడి...
ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. గురువారం అతడు క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ను మర్యాదపూర్వకంగా కలిశాడు. దీంతో మంత్రి అతడికి శాలువా కప్పి ఘనంగా సన్మానించి...
ఇటీవలే అమెరికా నుంచి వచ్చిన ప్రిన్స్ మహేష్బాబు అండ్ ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చింది. అమెరికా నుంచి రాగానే ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్లో మహేష్ పాల్గొంటాడని అందరూ భావించారు. కానీ మహేష్ ఫ్యామిలీ...
పుణెలోని ప్రముఖ ఫార్మా సంస్థ సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్లాంట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. టెర్మినల్ 1 గేట్ వద్ద పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. 10 ఫైరింజన్లు మంటలు ఆర్పివేశాయి. ఈ...
ఈ ఏడాది ఐపీఎల్ మరింత రంజుగా జరగనుంది. దీని కోసం ఆయా ఫ్రాంఛైజీలు తమకు అవసరం లేని ఆటగాళ్లను వదులుకున్నాయి. బుధవారంతో ఈ డెడ్లైన్ ముగియనుండటంతో ఆయా జట్లు తాము ఉంచుకునే, వదులుకునే ఆటగాళ్ల...