Breaking News

Read Time:1 Minute, 11 Second

‘చిత్రం’ సినిమాకు సీక్వెల్

ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై ఈనాడు అధినేత రామోజీరావు నిర్మించిన ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్ రానుంది. ‘చిత్రం 1.1’ పేరుతో సీక్వెల్‌ను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు తేజ వెల్లడించాడు. సోమవారం తేజ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం...