ప్రస్తుతం దేశం ప్రైవేటీకరణ వైపు వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయగా.. వాటిల్లో ఎక్కువ శాతం రిలయన్స్ గ్రూప్కే వెళ్లాయి. ఇప్పుడు ఏపీ కూడా...
సస్సెన్స్ థ్రిల్లర్‘ఏజెంట్ సాయి శ్రీనివాస’తో మెప్పించిన నవీన్ పొలిశెట్టి నటించిన నూతన చిత్రం ‘జాతి రత్నాలు’ ట్రైలర్ను గురువారం నాడు హీరో ప్రభాస్ విడుదల చేశాడు. ఈ ట్రైలర్ సినీ ప్రియులను కడుపుబ్బా నవ్విస్తోంది....
అహ్మదాబాద్లోని నూతన అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై భారత్ విజయభేరి మోగించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్లో టీమిండియా 2-1...
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ టీజర్ను చిత్రబృందం విడుదల చేసింది. అన్నదమ్ముల కథతో తెరకెక్కిన ఈ మూవీలో రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న...
ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్లోని మొతేరాలో బుధవారం నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య పింక్ బాల్ (డే/నైట్) టెస్టు జరగనుంది. అయితే ఈ స్టేడియం ప్రత్యేకతలు క్రికెట్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నాయి. పిల్లర్లు లేకుండా...
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవల రెండు రోజులు విరామం ఇచ్చిన ధరలు మంగళవారం మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ సుమారు 38 పైసలు వరకు పెరిగాయి. దేశ...
ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై ఈనాడు అధినేత రామోజీరావు నిర్మించిన ‘చిత్రం’ సినిమాకు సీక్వెల్ రానుంది. ‘చిత్రం 1.1’ పేరుతో సీక్వెల్ను తెరకెక్కించనున్నట్లు దర్శకుడు తేజ వెల్లడించాడు. సోమవారం తేజ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం...
పుదుచ్చేరిలో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. ఇటీవల పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అనంతరం అనూహ్యంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తప్పించి ఆ బాధ్యతలను తెలంగాణ గవర్నర్...
కేసీఆర్ పుట్టినరోజు పుణ్యమా అని బుధవారం నాడు నమస్తే తెలంగాణ పత్రికను ఏకంగా 22 పేజీలతో ప్రింట్ చేశారు. అందులో ఫుల్ పేజీ పుట్టినరోజు ప్రకటనలే దాదాపు పది పేజీలు ఉంటే.. హాఫ్ పేజీ.....
చెన్నై వేదికగా గురువారం నాడు ఐపీఎల్ వేలం జరగనుంది. దీంతో అన్ని ఫ్రాంచైజీలు నాణ్యమైన ఆటగాళ్లను వెతికే పనిలో ఉన్నాయి. కానీ RCB మాత్రం పంజాబ్ వదులుకున్న స్టార్ ఆటగాడు మ్యాక్స్వెల్ వైపే ఉందని...