Breaking News

Read Time:1 Minute, 15 Second

పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ-జనసేన దోస్తీ

ఏపీలో వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయనుంది. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో...
Read Time:1 Minute, 19 Second

ఈనెల 29న మెగాస్టార్ మూవీ టీజర్

‘ఆచార్య’ టీజర్ కోసం వెయిట్ చేస్తున్న మెగాస్టార్ అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్‌ను చిత్ర యూనిట్ అందించింది. రిపబ్లిక్ డే రోజు ఈ సినిమా టీజర్ విడుదలవుతుందని ఫ్యాన్స్ వెయిట్ చేశారు. కానీ విడుదల...
Read Time:1 Minute, 39 Second

ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు తొలి దశ నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం, ప్రకాశం జిల్లాలకు తొలి విడుత ఎన్నికలు లేవని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు. రెవిన్యూ డివిజన్ ప్రాతిపదికన ఎన్నికలు జరుగుతాయని తెలిపారు....
Read Time:2 Minute, 1 Second

మీ దగ్గర పాత రూ.100 నోట్లు ఉన్నాయా?

పాత రూ.100 నోట్ల విషయంలో ఆర్‌బీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న పాత రూ.100 నోట్లను మార్చి లేదా ఏప్రిల్‌లో రద్దు చేయాలని ఆర్‌బీఐ భావిస్తున్నట్లు ఆర్‌బీఐ జనరల్ మేనేజర్...
Read Time:2 Minute, 12 Second

భర్త వీర్యంపై భార్యకే పూర్తి హక్కులు

కోల్‌కతా హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. చనిపోయిన వ్యక్తి వీర్యం కోసం 2020 మార్చిలో దాఖలైన ఓ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. చనిపోయిన భర్త వీర్యంపై భార్యకే పూర్తి హక్కులు ఉంటాయని తీర్పు...
Read Time:1 Minute, 29 Second

పవన్ కళ్యాణ్ రూ.30 లక్షలు విరాళం

అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.30 లక్షలు విరాళం ప్రకటించారు. తిరుపతిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న పవన్ ఈ మేరకు విరాళంపై ప్రకటన చేశారు. తన...
Read Time:1 Minute, 59 Second

టీవీలో రేపటి సినిమాల వివరాలు

టీవీలో రేపటి సినిమాల వివరాలు (22-01) ఈటీవీ: ఉ.9 గంటలకు-బంగారు కుటుంబం జెమినీ టీవీ: ఉ.8:30 గంటలకు-పెదరాయుడుమధ్యాహ్నం 3 గంటలకు-బిజినెస్ మేన్రాత్రి 10 గంటలకు-కొరియర్ బాయ్ కళ్యాణ్ స్టార్ మాటీవీ: ఉ.9 గంటలకు- క్రిష్-3రాత్రి...
Read Time:59 Second

మళ్లీ పెరిగిన బంగారం ధర

వరుసగా నాలుగో రోజు పసిడి ధరలు పెరిగాయి. గురువారం ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.575 పెరిగింది. దీంతో ఢిల్లీలో ధర రూ.49,125కి చేరింది. అటు వెండి కూడా పసిడి...
Read Time:2 Minute, 16 Second

ఈసారి ఐపీఎల్‌లో ఏ జట్టు ఎవరిని వదులుకుంది?

ఈ ఏడాది ఐపీఎల్‌ మరింత రంజుగా జరగనుంది. దీని కోసం ఆయా ఫ్రాంఛైజీలు తమకు అవసరం లేని ఆటగాళ్లను వదులుకున్నాయి. బుధవారంతో ఈ డెడ్‌లైన్ ముగియనుండటంతో ఆయా జట్లు తాము ఉంచుకునే, వదులుకునే ఆటగాళ్ల...