Breaking News

Read Time:1 Minute, 37 Second

దేశం అంబానీకి.. ఏపీ ఆదానీకి..?

ప్రస్తుతం దేశం ప్రైవేటీకరణ వైపు వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయగా.. వాటిల్లో ఎక్కువ శాతం రిలయన్స్ గ్రూప్‌కే వెళ్లాయి. ఇప్పుడు ఏపీ కూడా...