ఫోటో అదిరింది… ఎన్టీఆర్ షోకు గెస్ట్గా మహేష్బాబు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమం టీఆర్పీ రేటింగుల్లో దూసుకుపోతోంది. జెమినీ టీవీకి ఈ షో కారణంగా టీఆర్పీ రేటింగ్స్ పెరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే ఈ షోకు...