ప్రపంచంలో ప్రతి ఒక్కరూ నిద్ర రావడం లేదని తెగ బాధపడిపోతుంటారు. ముఖ్యంగా రాత్రిళ్లు నిద్ర రాకపోవడంతో టీవీ చూస్తూ, గేమ్స్ ఆడుకుంటూ కాలం గడిపే వారు ఎందరో ఉన్నారు. కానీ రాజస్థాన్లో ఓ వ్యక్తి...
కరోనా టీకా తీసుకునే వారికి అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) హెచ్చరికలు జారీ చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకున్నవారిలో నరాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది....
ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది మగవాళ్లు తమ ఉద్యోగాల కోసం నైట్ షిఫ్టులు చేస్తున్నారు. దీంతో వాళ్లకు సరైన నిద్ర ఉండటం లేదు. ఈ కారణంగా కొందరు మగవాళ్లు సంతాన సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే...
ఇనుప సామగ్రి, పేపర్లను కొనే వారు కిలో న్యూస్ పేపర్లకు సాధారణంగా కిలోకు రూ.4-9 మధ్య ఇస్తుంటారు. అయితే ఇప్పుడు పాత న్యూస్ పేపర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఏడాదిగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో...
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కొన్ని లక్షల మంది జీవితాలు లోకల్ రైళ్లతో ముడిపడి ఉన్నాయి. అక్కడ ఎంతోమందికి లోకల్ రైళ్లు జీవనాధారంగా మారాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వల్ల 11 నెలలుగా...
పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ హీరోలుగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చి దాదాపు 21 ఏళ్లు అవుతోంది. ఈ ముగ్గురు హీరోలు 25కు పైగా సినిమాలు చేశారు. చాలామంది సంగీత దర్శకులతో పనిచేశారు....
కర్నూలు జిల్లా నంద్యాలకు 14 కి.మీ. దూరంలో ఉండే మహానంది క్షేత్రానికి పురాతన చరిత్ర ఉంది. 7వ శతాబ్దంలో ఇక్కడ మహానందీశ్వరుడి ఆలయం నిర్మించారు. ఈ క్షేత్రంలో శివలింగం కొంచెం చొట్టబడినట్లు ఉంటుంది. దీనికి...
ఆస్ట్రేలియా హెడ్కోచ్ జస్టిన్ లాంగర్తో పలువురు ఆటగాళ్లకు విభేదాలు ఏర్పడ్డాయి. కోచ్ వ్యవహారశైలితో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారని, జట్టుతో లాంగర్ సరిగా వ్యవహరించడం లేదని ఆసీస్ మీడియానే బహిర్గతం చేసింది. కొందరు సీనియర్ ఆటగాళ్లు...