కోహ్లీ, తమన్నాలకు హైకోర్టు నోటీసులు
ఆన్లైన్ రమ్మీ ఆటకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, నటి తమన్నాలకు కేరళ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆన్లైన్ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని తప్పుబడుతూ దాఖలైన...