ఏపీలో వచ్చే పంచాయతీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి జనసేన పోటీ చేయనుంది. ఈ విషయాన్ని జనసేన నేత నాదెండ్ల మనోహర్ స్వయంగా వెల్లడించారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుతో...
అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూ.30 లక్షలు విరాళం ప్రకటించారు. తిరుపతిలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న పవన్ ఈ మేరకు విరాళంపై ప్రకటన చేశారు. తన...