Breaking News

Read Time:1 Minute, 36 Second

గబ్బాలో అదరగొట్టిన కొత్త కుర్రాళ్లు

బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 336 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్‌కు 33 పరుగుల ఆధిక్యం లభించింది. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో శార్దూల్ ఠాకూర్ (67), వాషింగ్టన్...