ఈనాడు దినపత్రికతో తనకున్న 40 ఏళ్ల బంధానికి కార్టూనిస్ట్ శ్రీధర్ ముగింపు పలికాడు. 1981లో ఈనాడులో కార్టూనిస్టుగా చేరిన శ్రీధర్ 2021 ఆగస్టు 31న తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. దీంతో ఈనాడులో ఇకపై...
తెలుగు పత్రికా రంగంలో ‘ఈనాడు’సంస్థ కొన్నేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చింది. అయితే కరోనా వైరస్ అన్ని రంగాలతో పాటు పత్రికా రంగాన్ని కూడా అతలాకుతలం చేసేసింది. దీనికి ‘ఈనాడు’కూడా మినహాయింపు కాదనే చెప్పాలి. దీంతో...