Breaking News

Read Time:3 Minute, 1 Second

నాలుగు టెస్టులు ఆడింది ఇద్దరు భారత ఆటగాళ్లే

ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడతున్న టెస్ట్ సిరీస్‌లో మొత్తం నాలుగు టెస్టులు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో టెస్టు జరుగుతోంది. అయితే ఈ నాలుగు టెస్టుల్లో మొత్తం 20 మంది ఆటగాళ్లను టీమిండియా బరిలోకి దించడం గమనార్హం....
Read Time:1 Minute, 24 Second

సిడ్నీ టెస్టులో భావోద్వేగానికి గురైన సిరాజ్

సిడ్నీ టెస్టు ప్రారంభానికి ముందు హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం వస్తున్న సమయంలో కంటతడి పెట్టుకున్నాడు. దీనిపై తొలిరోజు ఆట అనంతరం సిరాజ్ స్పందించాడు. తాను దేశం తరఫున...
Read Time:1 Minute, 11 Second

తొలిరోజు ఆస్ట్రేలియాదే

సిడ్నీ టెస్టులో తొలిరోజు ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు ఆరంభంలోనే భారత బౌలర్ సిరాజ్ షాకిచ్చాడు. వార్నర్‌ను 5 పరుగులకే ఔట్ చేశాడు. కానీ తర్వాత వర్షం...