కరోనా టీకా వల్ల భారత్లో 8,563 మందికి తీవ్ర అస్వస్థత
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు 44 లక్షల మంది కరోనా టీకా తీసుకున్నారు. ఇందులో 8,563 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 37 లక్షల మందిని...