టీమిండియా శ్రీలంక పర్యటనలో కరోనా కలకలం రేగింది. ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న వేళ టీమిండియా ఆటగాడు కరోనా బారిన పడినట్లు బహిర్గతమైంది. దీంతో మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం అవుతుందనగా.. స్టార్...
కరోనా టీకా తీసుకునే వారికి అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్డీఏ) హెచ్చరికలు జారీ చేసింది. జాన్సన్ అండ్ జాన్సన్ టీకా తీసుకున్నవారిలో నరాల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వెల్లడించింది....
కరోనాకు చెందిన B.1.617 వేరియంట్ వల్ల భారత్లో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగాయని డబ్ల్యూహెచ్వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. దాని వల్లే ఇండియాలో ఇంతటి విలయం ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు....
కొంతమందికి కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నా కరోనా పాజిటివ్ వస్తోంది. దీంతో అసలు వ్యాక్సిన్ వల్ల ఉపయోగమేంటి? వ్యాక్సిన్వే యించుకోవాలా? వద్దా? అంటూ చాలామంది ప్రశ్నలు వేస్తున్నారు. వారికి వైద్యనిపుణులు ఇచ్చిన సమాధానాలను...
ఇనుప సామగ్రి, పేపర్లను కొనే వారు కిలో న్యూస్ పేపర్లకు సాధారణంగా కిలోకు రూ.4-9 మధ్య ఇస్తుంటారు. అయితే ఇప్పుడు పాత న్యూస్ పేపర్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఏడాదిగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో...