Breaking News

Read Time:1 Minute, 36 Second

పద్మ విభూషణ్ అవార్డు అందుకున్న మెగాస్టార్

కళారంగానికి చేసిన సేవలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఇటీవల కేంద్ర ప్రభుతం భారతీయ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గురువారం నాడు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము...
Read Time:1 Minute, 58 Second

‘విశాఖ ఉక్కు’ ఇక ప్రభుత్వానికి కాదు

విశాఖలోని స్టీల్ ప్లాంట్‌ను 100 శాతం ప్రైవేటీకరిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే బుధవారం ట్వీట్‌ చేశారు. జనవరి 27న జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఇందుకు ఆమోదముద్ర...
Read Time:47 Second

మరింత పెరగనున్న పెట్రోల్, డీజిల్ రేట్లు

పెట్రోల్, డీజిల్ రేట్లపై కేంద్రం సామాన్యులపై మరోసారి బండరాయి వేసింది. పెరుగుతున్న ఛార్జీలు చాలవన్నట్లు పెట్రోల్, డీజిల్‌పై మరోసారి పన్నులను పెంచింది. లీటర్ పెట్రోల్‌పై రూ.2.50, లీటర్ డీజిల్‌పై రూ.4 వ్యవసాయ సెస్‌లు విధిస్తూ...
Read Time:1 Minute, 19 Second

పార్లమెంట్ క్యాంటీన్‌లో పెరిగిన ధరలు

పార్లమెంట్ క్యాంటీన్‌లో ధరల రాయితీకి కేంద్రం స్వస్తి పలికింది. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కొద్దిరోజుల ముందు క్యాంటీన్‌లో కొత్త ధరలతో కూడిన ఆహారపదార్థాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. వెజ్ బఫె ధర రూ.500,...