Breaking News

Read Time:2 Minute, 1 Second

ఆసీస్ గడ్డపై వరుసగా రెండో సిరీస్ విజయం

సీనియర్ ఆటగాళ్లు లేకున్నా టీమిండియా ఆస్ట్రేలియా గడ్డపై అదరగొట్టింది. బ్రిస్బేన్ టెస్టులో ఆసీస్ విధించిన 328 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి టీమిండియా విజయతీరాలకు చేరింది. ఓపెనర్ రోహిత్ శర్మ (7) దారుణంగా...
Read Time:1 Minute, 0 Second

భారత్ ముందు 328 పరుగుల విజయలక్ష్యం

బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్సులో ఆస్ట్రేలియా 294 పరుగులకు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ 33 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని భారత్ ముందు 328 పరుగుల విజయలక్ష్యం నిలిచింది. స్మిత్ (55) హాఫ్ సెంచరీతో రాణించగా...
Read Time:1 Minute, 36 Second

గబ్బాలో అదరగొట్టిన కొత్త కుర్రాళ్లు

బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 336 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో ఆసీస్‌కు 33 పరుగుల ఆధిక్యం లభించింది. 186 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో శార్దూల్ ఠాకూర్ (67), వాషింగ్టన్...