దేశ ప్రజలు సిద్ధంగా ఉండాలి: ప్రధాని మోదీ
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో పార్లమెంట్ ఉభయసభల్లో ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ప్రజలు ఒకేతాటిపైకి వచ్చి కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొన్నారని.. ఇప్పుడు మరోసారి ఇరాన్ యుద్ధం నేపథ్యంలో...
