నాలుగు టెస్టులు ఆడింది ఇద్దరు భారత ఆటగాళ్లే
ఆస్ట్రేలియాతో టీమిండియా ఆడతున్న టెస్ట్ సిరీస్లో మొత్తం నాలుగు టెస్టులు ఉన్నాయి. ప్రస్తుతం నాలుగో టెస్టు జరుగుతోంది. అయితే ఈ నాలుగు టెస్టుల్లో మొత్తం 20 మంది ఆటగాళ్లను టీమిండియా బరిలోకి దించడం గమనార్హం....