వెనకటికి ఒక సామెత ఉంది. గురుగింజ తన నలుపును తాను చూసుకోలేదని. ఇప్పుడు ఏపీలో వైసీపీ నేతల తీరు కూడా అలాగే ఉంది. గురువారం కోడెల వర్థంతి సభలో టీడీపీ నేత, మాజీ మంత్రి...
ఏపీ, తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని అధికారులు చెప్తున్నారు. అయితే తెలంగాణలో ఇప్పటికే వినాయక చవితి వేడుకలకు ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వం మాత్రం వినాయకుడి చవితి...
తెలంగాణ నుంచి ఏపీ విడిపోయిన నాటి నుంచే ఏపీకి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. బంగారు బాతు లాంటి హైదరాబాద్ను వదులుకునే పరిస్థితి రావడంతోనే ఏపీకి ఈ పరిస్థితి ఎదురైందని అందరికీ తెలిసిన విషయమే. అయితే...
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఏపీలో కొనసాగుతున్న కర్ఫ్యూను మరింత కఠినంగా అధికారులు అమలు చేయనున్నారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు జప్తు చేస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ హెచ్చరించారు. అటు అంతర్రాష్ట్ర రాకపోకలపై...
ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు అభిప్రాయం తీసుకుని పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కరోనా పరిస్థితులు చక్కబడ్డాక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. త్వరలో పరీక్షల తేదీలు ప్రకటిస్తామని పేర్కొంది....
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. విపక్ష పార్టీలు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన కోర్టు పరిషత్ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులపై స్టే...
ప్రస్తుతం దేశం ప్రైవేటీకరణ వైపు వడివడిగా అడుగులేస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేయగా.. వాటిల్లో ఎక్కువ శాతం రిలయన్స్ గ్రూప్కే వెళ్లాయి. ఇప్పుడు ఏపీ కూడా...
ఏపీ, తెలంగాణలో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గత 9 నెలల కాలంలో డీమ్యాట్ ఖాతాల వృద్ధి 16 శాతం ఉంటే ఒక్క ఏపీలోనే అది 33...