సిడ్నీ టెస్టులో ఆఖరి రోజు టీమిండియా గొప్పగా పోరాడింది. 98/2 ఓవర్ నైట్ స్కోరుతో ఆటను ప్రారంభించిన కాసేపటికే భారత్ రహానె వికెట్ను కోల్పోయింది. దీంతో మ్యాచ్ చేజారుతుందని అంతా భావించారు. కానీ పుజారా...
భారత జట్టు రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్కశర్మ సోమవారం నాడు ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కోహ్లీ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడించాడు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపాడు. తమపై...
దుబాయ్లో జరిగిన ఐపీఎల్లో కేదార్ జాదవ్ పేలవ ప్రదర్శన చేయడంతో త్వరలో జరగనున్న వేలంలో అతడిని వదులుకునేందుకు చెన్నై సూపర్కింగ్స్ జట్టు సిద్ధమైంది. కేదార్ జాదవ్తో పాటు రైనా, హర్భజన్, పీయూష్ చావ్లా, తాహిర్లను...
సిడ్నీ టెస్టు ప్రారంభానికి ముందు హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి గురయ్యాడు. జాతీయ గీతం వస్తున్న సమయంలో కంటతడి పెట్టుకున్నాడు. దీనిపై తొలిరోజు ఆట అనంతరం సిరాజ్ స్పందించాడు. తాను దేశం తరఫున...
సిడ్నీ టెస్టులో తొలిరోజు ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు ఆరంభంలోనే భారత బౌలర్ సిరాజ్ షాకిచ్చాడు. వార్నర్ను 5 పరుగులకే ఔట్ చేశాడు. కానీ తర్వాత వర్షం...
గురువారం నుంచి సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టుకు టీమిండియా తన తుదిజట్టును ప్రకటించింది. రెండు టెస్టుల్లో వరుసగా విఫలమైన మయాంక్ అగర్వాల్ స్థానంలో స్టార్ ఆటగాడు రోహిత్ శర్మకు చోటిచ్చింది. అటు ఉమేష్...