Breaking News

హైదరాబాద్‌లో భారతదేశపు అతిపెద్ద ‘సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్’ గోయాజ్ ప్రారంభం

1 0

వెండి ఆభరణాల విభాగాన్ని పునర్నిర్వచించిన గోయాజ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో వేగంగా విస్తరిస్తోంది. అక్టోబర్ 7న సుచిత్ర సర్కిల్‌లో (VRK సిల్క్స్ సమీపంలో) దాని సరికొత్త అవుట్‌లెట్‌ను నటి మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ప్రారంభించనుంది. విలాసం, ఐశ్వర్యం సమ్మేళనంగా ఈ స్టోర్ నిలుస్తోంది. ఇది మిమ్మల్ని ఆనందపరిచే అసమానమైన కలెక్షన్‌తో మరెక్కడా లేని విధంగా వెండి ఆభరణాల షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది. విలాసవంతమైన వెండి ఆభరణాల షాపింగ్ డెస్టినేషన్ గోయాజ్ నూతనంగా విడుదల చేసిన బ్రైడల్ కలెక్షన్‌తో సహా దాని విస్తృత శ్రేణి ఆభరణాలతో ఇది మిమ్మల్ని ఆకట్టుకుంటోంది.

గోయాజ్‌లో వెండి ఆభరణాలు 92.5 హాల్‌మార్క్‌తో పాటు 22K బంగారు పూతతో రూపుదిద్దుకుని ఉంటాయి. ఇక్కడ మీరు 50,000 కంటే ఎక్కువ డిజైన్‌ల నుండి 55% ప్రత్యేక రిటర్న్ విలువతో ఎంచుకోవచ్చు. మీరు వీటిని జీవితకాలం మార్చుకోవచ్చు. అంతేకాదు, మీకు సౌకర్యవంతంగా ఉండేలా చేయడానికి, విదేశీ క్లయింట్‌ల కోసం( USA, కెనడా, ఆస్ట్రేలియా & UKకి) ఉచిత డెలివరీ ప్రయోజనం సైతం అందిస్తుంది . అలాగే షాపింగ్ కోసం వీడియో కాలింగ్ సదుపాయాన్ని సైతం అందిస్తుంది.