Breaking News

Read Time:3 Minute, 25 Second

గులాబీ టెస్టులో రికార్డుల మోత

అహ్మదాబాద్‌లోని నూతన అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో జరిగిన పింక్ బాల్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసింది. 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్​పై భారత్ విజయభేరి మోగించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్​లో టీమిండియా 2-1...