ఇంగ్లండ్ సారథి జో రూట్ టెస్టు క్రికెట్లో తన సూపర్ ఫామ్ కొనసాగిస్తున్నాడు. చెన్నైలో చెపాక్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో రూట్ (128 బ్యాటింగ్) రెచ్చిపోయాడు. వందో టెస్టు ఆడుతున్న అతడు...
బెంగళూరులో ఓ వ్యక్తి తన కీచక బుద్ధిని బయటపెట్టాడు. మూడేళ్ల కిందట తనతో విడిపోయిన భార్య ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అసలు వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు సంతోష్ అనే మెకానిక్ను...
ZOMBIE REDDY MOVIE REVIEW రేటింగ్: 2.5/5 తెలుగులో ఇప్పటివరకు పూర్తిస్థాయి జాంబీ సినిమా రాలేదు. దీంతో టెక్నికల్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ‘జాంబీరెడ్డి’పై టాలీవుడ్లో మంచి అంచనాలు...
ఏపీలో పంచాయతీ ఎన్నికలు కాక పుట్టిస్తున్నాయి. పరపతి, హోదా కోసం నేతలు ఎంతైనా ఖర్చుపెడుతున్నారు. ప్రెసిడెంట్ పదవికి లక్షలు ఖర్చు పెట్టడానికి కూడా పలు పార్టీల నేతలు వెనుకాడడం లేదు. సీఎం జగన్ సొంత...
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో ఇప్పటి వరకు 44 లక్షల మంది కరోనా టీకా తీసుకున్నారు. ఇందులో 8,563 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 37 లక్షల మందిని...
‘అత్తారింటికి దారేది’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ జీ స్టూడియోస్తో కలిసి సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘నిన్నిలా.. నిన్నిలా’. ఈ మూవీ ట్రైలర్ను హీరో సాయిధరమ్...
భారత్లో కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి దరఖాస్తు చేస్తున్న తొలి సంస్థగా నిలిచిన ఫైజర్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. తన దరఖాస్తును ప్రస్తుతానికి వెనక్కి తీసుకుంటున్నట్లు ఫైజర్ ప్రకటించింది. వ్యాక్సిన్ రెగ్యులేటర్ మరింత సమాచారం...